"పక్షంబుల్ దెగి పడ్డ పక్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్"
రక్షోనాథుడు రావణుండవనిజన్ లంకించి కొంపోవగా
దీక్షాదక్షులు నాంజనేయ ప్రముఖుల్ దీనంబుగా నుండగా,
బక్షీంద్రుం డెరిగింప,సీత పొడ సంప్రాప్తింప సంపాతికిన్
పక్షంబుల్ దెగి పడ్డ ప
క్షి యెగసెన్ పైపైకి మిన్నందఁగన్
Comments
Post a Comment